- జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణసరూప్
హిమాయత్నగర్(హైదరాబాద్సిటీ)
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపునకు ‘దళిత బహుజన పార్టీ’ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ బంద్లో పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజాసంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదాకు ‘దళిత బహుజన పార్టీ’మద్ధతు
Published Mon, Aug 1 2016 6:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement