బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్పోస్టు వాణిజ్య పన్నుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న రవిబాబుని శనివారం డీసీ సస్పెండ్ చేశారు. ఈనెల 13వ తేదీన బయటి రాష్టం నుంచి మూడు లారీలు తమిళనాడు వైపు పప్పు దినుసుల లోడుతో వెళుతున్నాయని ఆ లారీలు చెక్పోస్టుకు వస్తే ఆపాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించి లారీలకు యధావిధిగా పాసులు కొట్టి పంపించడం జరిగింది. దీనిపై విచారణ సాగించిన డీసీ దీనికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్న అధికారిని సీసీ కెమెరా ఫుటేజీలు, ఇచ్చిన పాసులో ఉన్న వివరాల ఆధారంగా బాధ్యుడిని గుర్తించి శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలు ఎగ్జిట్ చెక్పోస్టులో ఎంటర్ కావాల్సి ఉండగా అవి ఇన్కమింగ్ చెక్పోస్టులో ఎగ్జిట్ అవడం విశేషం.
డేటా ఎంట్రీ ఆపరేటర్ సస్పెన్షన్
Published Sun, Aug 21 2016 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement