సెలవులో డీసీ గాయత్రి దేవి | Sakshi
Sakshi News home page

సెలవులో డీసీ గాయత్రి దేవి

Published Fri, Dec 9 2016 11:33 PM

dc gayatridevi on leave

కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్‌ బి.గాయత్రి దేవి శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. కర్నూలు సహాయ కమిషనర్‌ సి.వెంకటేశ్వర్లు ఇన్‌చార్జిగా ఉంటారు. ఈ మేరకు కమిషనర్‌ వై.వి.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇన్‌చార్జి ఈఓగా గంజి మల్లికార్జున ప్రసాద్‌ను నియమించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement