Sakshi News home page

'డిప్యూటీ' వెయిట్ @ 78

Published Fri, Feb 19 2016 8:34 AM

'డిప్యూటీ' వెయిట్ @ 78

వరంగల్ : మేడారం మహాజాతరను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గురువారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో జాతరకు చేరుకున్న కడియంకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు పట్టు వస్త్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం 78 కిలోల ఎత్తు బంగారాన్ని అమ్మవారికి కడియం సమర్పించుకున్నారు. అలాగే కడియం మనవరాలు, మంత్రి చందూలాల్, ఎంపీ కవిత భర్త అనిల్ తదితరులు కూడా బంగారం సమర్పించారు.

 

Advertisement

What’s your opinion

Advertisement