శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

Published Sun, Sep 13 2015 9:44 AM

devotees full rush in srisailam

శ్రీశైలం: అమావస్య అది ఆదివారం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్త జన సంద్రంతో నిండిపోయింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ వల్ల అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. ఆలయంలో అలంకార దర్శనాన్ని అధికారులు అమలు చేశారు.

Advertisement
Advertisement