యాదాద్రికి పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Published Sun, May 8 2016 12:34 PM

devotees heavy rush in yadagirigutta

నల్లగొండ : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులను గుట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు.

Advertisement
Advertisement