తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, Mar 4 2016 8:31 AM

devoties rush continues in tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం వరకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

 

ఏడుకొండల వాడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని నిన్ని(గురువారం) 53,966 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement