తాజాగా ఇద్దరికి వ్యాధి నిర్ధారణ
8మందికి రోగ లక్షణాలు
వైద్యులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్న వ్యాక్సిన్ల కొరత
తిరుపతి మెడికల్ : జిల్లాలో స్వైన్ఫ్లూ బాధితుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. మంగళవారం 10 మంది స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలతో స్విమ్స్కు చేరుకున్నారు. వారిలో ఇద్దరికి స్వైన్ఫ్లూ వ్యాధి ఉన్నట్టు నిర్థారించారు. మిగిలిన వారు ౖవైద్య సేవలు పొందుతున్నారు. వీరిలో కడపకు చెందిన వారు ఇద్దరు, విశాఖకు చెందిన వారు ఒకరు కాగా మిగిలిన వారు జిల్లాకు చెందినవారు. సోమవారం అర్ధరాత్రి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా స్వైన్ఫ్లూ రోగుల కోసం రుయాలో ప్రత్యేక
Üదుపాయాలతో గదులను ఏర్పాటుచేశారు. వెంటిలేటర్లను సమకూరుస్తున్నారు. వీరికి సేవలందించే వైద్యులు, సిబ్బందికి యాంటీ స్వైన్ఫ్లూ వ్యాక్సిన్లను వాడాల్సి ఉంది.
ఈ వ్యాక్సిన్లును ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ హౌస్ సర్జన్కు వ్యాధి లక్షణాలు రావడం, శాంపిల్స్కు పంపిన నేపథ్యంలో ఎక్కడ తమకు వ్యాధి సోకుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ వచ్చారు. ఈ సందర్భంగా రుయాలో వ్యాక్సిన్ల కొరత ఉందని, వైద్యం చేయాలంటే ఎక్కడ వ్యాధి సోకుతుందేమోనని వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్వైన్ఫ్లూ వ్యాధి ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని, వ్యాధి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యుల వద్దకు వస్తే వ్యాధికి తగ్గేలా మందులు ఇస్తే తగ్గిపోతుందని కలెక్టరు వ్యాఖ్యానించడంతో వైద్యులు విస్తుపోయారు.
స్వైన్ఫ్లూ అలజడి
Published Wed, Feb 1 2017 1:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement