హన్మకొండ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా వారి నుంచి సల హాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ భానుకిరణ్ తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యు వర్ డీఎం కార్యక్రమం జరుగుతుం దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ములుగు, ఏటూరునాగారం, హైదరాబాద్, కాళేశ్వరం రూట్ ప్రయాణికులు తమ సల హాలు, సూచనలను 73828 26048 నంబర్కు ఫోన్ చేసి అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరార
నేడు డయల్ యువర్ డీఎం
Published Fri, Jul 29 2016 10:33 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement