టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం | Sakshi
Sakshi News home page

టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం

Published Sat, Jun 18 2016 4:16 AM

టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ : టెట్ ఫలితాల్లో నల్లగొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ప్రభంజనం సృష్టించింది. పేపర్-1లో సీహెచ్ మౌనిక 126 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచినట్లు డెరైక్టర్ కె.చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. వి.దివ్య 122 మార్కులు సాధించి (8 వర్యాంకు), ఎ.నిఖిల 121 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పేపర్-1లో మొదటి పది స్థానాలు అవనిగడ్డ విద్యార్థులే కైవసం చేసుకున్నట్లు చెప్పారు. పేపర్-2, పేపర్-1లో అన్ని విభాగాల్లో 150 మంది విద్యార్థులు వందకు పైగా మార్కులు సాధించడంతో శిక్షణ తీసుకున్న వారిలో 96 శాతం అర్హత సాధించారని డెరైక్టర్ తెలిపారు.

Advertisement
Advertisement