వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

Published Mon, Jun 13 2016 10:40 AM

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

మంగపేట: పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు వరంగల్ జిల్లా మంగపేట మండలంలో ఎర్రవాగు బ్రిడ్జిపైన ఆందోళనకు దిగారు. బూర్గంపాడు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగడంతో కాసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 13 నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement