తిరుపతి అర్బన్, న్యూస్లైన్: కుటుం బ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా నే మానసిక, ఆరోగ్య రుగ్మతలు దూ రమవుతాయని తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ వైస్ చా న్సలర్ డాక్టర్ రత్నకుమారి అభిప్రాయపడ్డారు. ఇండియన్ సైక్రియాట్రి క్ సొసైటీ ఆధ్వర్యంలో ‘‘జెండర్ డి వైడ్ అండ్ మ్యారేజ్-మెంటల్ హెల్త్ అండ్ లీగల్ ఇష్యూస్’’ అనే అం శం పై రెండురోజుల మానసిక వైద్యుల జాతీయ సదస్సు శనివారం తిరుపతిలో ప్రారంభ మైంది. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు డాక్టర్ రత్నకుమారి ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగించారు.
మానసిక ఆరోగ్య ఇబ్బందుల కారణంగా స మాజంలో ప్రస్తుతం అనేక అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న దంపతులు, నిత్యం గొడవలుపడే దంపతుల తీరుతో పిల్లల్లో అరాచక భావాలు పెరిగేందుకు ఎ క్కువ దోహదం చేస్తాయని తెలిపా రు. పెళై ్లన ఏడాదిలోపే విడాకులు తీ సుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుండడం కూడా సమాజాభివద్ధికి ఆటంకంగా మారుతోందని తెలిపా రు. అలాంటి పరిస్థితుల నుంచి కు టుంబ వ్యవస్థను కాపాడడానికి దం పతులకు కౌన్సెలింగ్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు ఫ్రొఫెసర్ ఇందిరాశర్మ మాట్లాడుతూ వివిధ వైద్య అంశాలకు సంబంధించి నిర్వహిస్తు న్న నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అంతకుముందు రుయా చి న్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ వీరాస్వామి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, సదస్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసాదరావు ప్రసంగించారు. ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ జాతీయ ఉపాధ్యక్షుడు టీవీ అశోకన్, దేశంలోని వివిధ రా ష్ట్రాలకు చెందిన మానసిక వైద్య నిపుణులు పవన్కుమార్, కిషన్, పీకే సింగ్, వినయ్కుమార్, కిషోర్, రా మ్మనోహర్, 400 మంది వైద్యులు హాజరయ్యారు.
కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
Published Sun, Aug 11 2013 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement