మిర్యాలగూడ రూరల్: విద్యుదాఘతానికి యువ రైతు బలయ్యాడు. ట్రాన్స్ఫార్మర్ ఎడ్జిఫీజ్ కొట్టెయడంతో దానిని పరిశీలించడానికి వెళ్లిన ఆ యువకున్ని ట్రాన్స్ఫార్మర్ కాటేసింది. ఈ సంఘటన మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై వి.సర్దార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన బీరవోలు గిరిధర్రెడ్డి(35) రాత్రి 11 గంటల సమయంలో బోరుబావి విద్యుత్ మోటారును ఆన్ చేయడానికి వెళ్లాడు. మోటర్ పని చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మృతుని తండ్రి మోహన్రెడ్డి బోరు వద్దకు వెళ్లాడు. అక్కడ కుమారుని బైకు ఉండి అతను కనిపించకపోవడంతో వెతికాడు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద సెల్లైట్ వెలుగుతుండడంతో అటువైపుగా వెళ్లాడు. అక్కడ కుమారుడు నిర్జీవంగా పడిఉండడంతో భయాందోళనతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలిపాడు. వారంతా వచ్చి పరిశీలించగా అప్పటికే గిరిధర్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొన్నమని ఎస్ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
Published Fri, Aug 19 2016 9:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
Advertisement