చేపల వ్యాను బోల్తా- ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

చేపల వ్యాను బోల్తా- ఒకరి మృతి

Published Mon, Sep 14 2015 1:11 PM

Fish van to roll over - one killed

చేపల వ్యాను బోల్తా పడి ఒకరు మృతి చెందారు. విశాఖ పట్టణం మధుర వాడ మండలం కొమ్మర్తి  కూడలి వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు తెలియ రాలేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement