వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి | Sakshi
Sakshi News home page

వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి

Published Thu, Dec 24 2015 8:22 PM

Fisherman dies in stuck fish net

చినగంజాం(ప్రకాశం జిల్లా): బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ కాలు జారి వలలో చిక్కుకుని మృతిచెందాడు. మృతుడు చినగంజాం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన నాయుడు శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతిచెందిన వ్యక్తిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement
Advertisement