తుపాకులు సప్లై చేసిన నలుగురి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

తుపాకులు సప్లై చేసిన నలుగురి అరెస్ట్

Published Sat, Dec 5 2015 8:02 AM

తుపాకులు సప్లై చేసిన నలుగురి అరెస్ట్ - Sakshi

చిత్తూరు : చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు తుపాకులు సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరు తరలించారు. అలాగే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు షెల్టర్ ఇచ్చిన పుంగనూరు, శ్రీకాళహస్తికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... విచారిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement