వివాహేత సంబంధానికి అడ్డంకిగా ఉందని కన్న కూతురునే కడతేర్చింది ఓ తల్లి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్యాల వాగులో మంగళవారం వెలుగు చూసింది. వివరాలు.. వరంగల్ జిల్లా చిట్యాల మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన పైడయ్య, రాధ దంపతులకు నందిని(4) సంతానం. కాగా, పైడయ్య తమ్ముడు రవీంద్రతో రాధకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రవీంద్రకు అప్పటికే వివాహమైంది. నలుగురు సంతానం కూడా. అయితే వివాహేతర సంబంధం ఏర్పడటంతో రవీంద్ర, రాధ లిద్దరూ నెల రోజుల క్రితం పాప నందినిని తీసుకొని గ్రామం నుంచి వెళ్లిపోయారు. దాంతో రాధ భర్త పైడయ్య పోలీసులను ఫిర్యాదు చేశాడు. తన భార్య, కుమార్తె కనిపించడం లేదని చిట్యాల పోలీస్స్టేషన్లో గత నెలలో ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు వారిద్దరి ఆచూకీ కోసం గాలించారు. చివరికి వారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉన్నట్లు వారం రోజుల క్రితం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్నే జమ్మికుంట పోలీసులు చిట్యాల పోలీసులకు తెలిపారు. వారి వద్ద పాప లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో రవీంద్రను విచారించడంతో అసలు విషయం బయటపడింది. తమ సంబంధానికి పాప అడ్డంగా ఉందని 30 రోజుల క్రితమే చంపేశామని ఒప్పుకున్నాడు. పాపను చంపి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాల్యాలవాగులో పూడ్చిపెట్టినట్లు పోలీసులు విచారణలో రవీంద్ర ఒప్పుకున్నాడు. పోలీసులు తవ్వకాల్లో పాప మృతదేహం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడితో కలిసి నాలుగేళ్ల చిన్నారి హత్య
Published Tue, Aug 4 2015 4:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement