మంద కృష్ణ పర్యటనను అడ్డుకుంటాం: గిరిధర్ మాదిగ
చంద్రగిరి: విశ్వరూప గర్జన కార్యక్రమం ప్రారంభించడానికి మంద కృష్ణ మాదిగ నారావారిపల్లెకి వస్తే మారణహోమం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు గిరిధర్ మాదిగ హెచ్చరించారు. నారావారిపల్లె అరుంధతీవాడలో మంగళవారం ఎమ్మార్పీఎస్, టీడీపీ దళిత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
గిరిధర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్మార్పీఎస్ నాయకుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ ఏపీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని, ఆయన సమైక్యాంధ్ర ద్రోహి అన్నారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకోవ డానికి మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్ర మంలో టీడీపీ ఎస్సీ సెల్ నేత తంగరాజు, పీఎస్ రామారావు, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
నారావారిపల్లెకి వస్తే మారణహోమం తప్పదు
Published Wed, Mar 9 2016 8:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement