మద్యం తాగించి అత్యాచారం? | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి అత్యాచారం?

Published Wed, Mar 16 2016 10:35 AM

మద్యం తాగించి అత్యాచారం?

వరంగల్: వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం కరుణాపురంలో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు ఓ బాలికతో మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. నిందితుల్లో ఆర్మీ జవాన్ కూడా ఉన్నట్టు సమాచారం.

కాగా బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకురాలేదు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement