విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీ బీవీ, మోడల్స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2016– 17 విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలు నేషనల్ ఇన్సింటివ్ టూ గర్్ల్స ఫర్ సెకండరీ ఎడ్యూకేషన్ (ఎన్ఎస్ఐజీఎస్ఈ) స్కాలర్షిప్కు అర్హులని డీఈఓ పి.రాజీవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ స్కాలర్షిప్లకు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేయించాలన్నారు. ఇందుకోసం విద్యార్థినులకు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా అవసరం ఉం టుందన్నారు. కేజీబీవీల్లో చదువుతున్న అందరు బాలికలు (కులంతో సంబంధం లేకుండా) అర్హులన్నారు. ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈఓవరంగల్.నెట్లో ఇందుకు సంబంధించిన లింకును సమకూర్చాన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.స్కాలర్షిప్.గౌట్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు విధిగా విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ఎన్ఎస్ఐజీఎస్ఈ స్కాలర్షిప్నకు బాలికలు అర్హులు
Published Sun, Aug 7 2016 12:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement