అనంతపురం అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం గోవధను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీన నేపథ్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో పశువుల సంతలో క్రయవిక్రయాలు బాగా తగ్గాయి. వారం వారం పెద్ద పెద్ద వాహనాల్లో వందలాది పశువులు ఇతర రాష్ట్రాల కబేళాలకు వెళ్లేవి. కానీ ఈ వారం అంతగా హడావిడి కనిపించలేదు. అందువల్లే రూ.50 వేల వరకు మార్కెట్ ఫీజు వసూలు అవుతుండగా, ఈ వారం రూ.25 లోపు వసూలైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, మధ్య దళారీలు తాకిడి కూడా తగ్గింది.
సంతలో క్రయ విక్రయాలు చేస్తున్న కటిక వ్యాపారులు, దళారీలు కొందరిని మార్కెట్యార్డు అధికారులు బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. కొందరు వెళ్లిపోగా మరికొందరు చాటుమాటున వ్యాపారాలు సాగించారు. గతంలో పదుల సంఖ్యలో పెద్ద పెద్ద వాహనాలు మార్కెట్యార్డు ప్రాంగణంలోనే ఒక్కో వాహనంలో 20 నుంచి 30 పశువులను కుక్కించి తీసుకెళుతుండగా, ఈ వారం రెండు పెద్ద వాహనాలు మాత్రమే లోపల కనిపించాయి. రైతులమంటూ కొందరు వ్యాపారులు మార్కెట్కు వచ్చిన పశువులు, ఎద్దులు, గేదెలను కొనుగోలు చేసి వాటికి రంగులు వేయడం కనిపించింది. రంగులు వేశారంటే దాదాపు కబేళాలకు తరలించడానికే అని చెబుతున్నారు. పగలు కాకున్నా రాత్రిళ్లు కబేళాలకు రవాణా చేసేందుకు కొందరు సిద్ధమైనట్లు సమాచారం. వచ్చే వారం నుంచి ఆధార్, ఇతరత్రా వివరాలు ఆధారంగా క్రయ విక్రయాలు చేయడానికి చర్యలు తీసుకుంటామని యార్డు అధికారులు తెలిపారు.
గోవధ నిషేధం ఎఫెక్ట్
Published Sun, May 28 2017 11:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement