సతతం... హరితం | Sakshi
Sakshi News home page

సతతం... హరితం

Published Sun, Jul 17 2016 10:59 PM

haritaharam

  • కొనసాగుతున్న హరితహారం
  • మొక్కలు నాటుతున్న విద్యార్థులు, అధికారులు
  • పలు సేవాసంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
చెన్నూర్‌(కోటపల్లి)  : కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. ప్రాణ కోటికి ప్రాణ వాయువు నిచ్చే మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యదాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
 

 

Advertisement
Advertisement