కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ‘హరితహారం’ | Sakshi
Sakshi News home page

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ‘హరితహారం’

Published Mon, Aug 8 2016 9:59 PM

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ‘హరితహారం’ - Sakshi

నాగార్జునసాగర్‌ : జలాశయతీరంలోని హిల్‌కాలనీలో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో  హరితహారంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో విశాలంగా ఉన్న ఈకంట్రోల్‌ సెంటర్‌లో విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డీఎస్‌పీ ఎస్‌.మోహన్‌రెడ్డి, సీఐ శివరాంరెడ్డి, ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement
Advertisement