కుదిపి(నెల్లిమర్ల రూరల్):మండలంలో కుదిపి సమీపంలో గల కొండను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారని కుదిపి, జగ్గరాజుపేటకు చెందిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమర్ల, కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు గ్రావెల్ను పట్టుకెళ్తున్నట్టు వారు చెబుతున్నారు. ప్రధానంగా అధికారులకు ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రినుంచే ఈ తవ్వకాలు విస్తతంగా సాగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి తక్షణమే తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు.
యథేచ్ఛగా కొండ తవ్వకాలు
Published Thu, Aug 25 2016 11:49 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement