అనంతపురం సెంట్రల్ : ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతన్న అంతర్ రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ ఆల్పనహళ్లికి చెందిన రియాజ్ అనే దొంగను శనివారం అరెస్టు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, సీఐ రాఘవన్ విలేకరులకు తెలిపారు. అనంతపురం వేణుగోపాల్నగర్లో జయచంద్రాచారి అనే వ్యక్తి ఇంట్లో గత ఫిబ్రవరి 21న చోరీ జరిగిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా.. చోరీ చేసింది పైన పేర్కొన్న రియాజ్గా తేలిందన్నారు. అతని నుంచి 30 తులాల బంగారు, రెండు కిలోల వెండి ఆభరణాలతో పాటు ఒక టీవీనీ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇదే కేసులో మరో నిందితుడు నల్లబోతుల నాగప్ప పరారీలో ఉన్నాడన్నారు.
అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు!
Published Sat, Apr 1 2017 11:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement