దోమకొండ : జిల్లాలు, మండలాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన దోమకొండ మండలం బీబీపేటలో మండల సాధన కోసం చేస్తున్న రిలేదీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజల అభీష్టం మేరకే మండలాల ఏర్పాటు జరుగుతుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారన్నారు. అలాంటి సమయంలో బీబీపేట మండలం కోసం ఉద్యమించిన 35 మందిపై కేసులు పెట్టారని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై తాను పోలీసు అధికారులతో మాట్లాడుతానన్నారు. గతంలో గ్రామాల్లో బెల్లం పండించి బతికే వారని, ప్రస్తుతం సారా పేరుతో పాలకులు బెల్లం నిషేధించారని విమర్శించారు. కామారెడ్డి ప్రాంతంలో బెల్లం వండిన రైతులు బెల్లం ముద్దలు అమ్ముకుని పండుగలు, శుభకార్యాలు చేశారని ఆయన గుర్తుచేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం కొరత ఏర్పడిందన్నారు. ప్రజల అభిప్రాయాలు మేరకు మండలాలు, జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యమకారులపై కేసులు సరికాదు
Published Fri, Aug 26 2016 10:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement