– జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అనంత క్రీడాకారిణి
కళ్యాణదుర్గం రూరల్ః రాష్ట్రస్థాయి అండర్–19 కుస్తీ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. స్థానిక కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న ఇండోర్స్టేడియంలో ఆదివారం పీఈటీల జిల్లా సెక్రటరీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 13 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. 44 కేజీల విభాగంలో అనంతపురం జిల్లా క్రీడాకారిణి ప్రియాంక మొదటి స్థానంలో నిలవగా కర్నూలు జిల్లాకు చెందిన వాణెమ్మ ద్వితీయస్థానంలో నిలిచింది. మొదటి స్థానం సాధించిన ప్రియంక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 48కేజీల విభాగంలో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జి.అనూష మొదటిస్థానం, బి.గంగావతి(అనంతపురం) ద్వితీయ స్థానం గెలుపొంది బంగారు పతకాలు దక్కించుకున్నారు.
51 కేజీల విభాగంలో నెల్లూరు చెందిన కె.బిందుప్రియ ,అనంతపురానికి చెందిన కె.శిరీషలు మొదటి రెండు స్థానంలో నిలిచారు. 55కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన పి.శిరిష మొదటి స్థానం, విజయనగరానికి చెందిన ఎల్.పాపయమ్మ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. 59కేజీల విభాగంలోగుంటూరుకు చెందిన ఎన్. రూతురాణి మొదటి స్థానం, నెల్లూరుకు చెందిన ఎన్ భారతి ద్వితీయ స్థానంలో బంగారు పతాకం కైవసం చేసుకున్నారు. 63 కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన జి.శ్రావణి మొదటి స్థానం, ఈస్ట్ గోదావరికి చెందిన పి.క్రాంతిరేఖ ద్వితీయ స్థానం సాధించి బంగారు పతకం సాధించారు. 67కేజీల విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన పి.జయ మొదటి స్థానం, అనంతపురానికి చెందిన ఎస్.సుమియాబాను ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 72కేజీల విభాగంలో నెల్లూరుకు చెందిన ఎన్.నిహారిక మొదటి స్థానం, ఈస్ట్ గోదావరికి చెందిన వై,అనూష ద్వితీయ స్థానంలో గెలుపొందారు. మొత్తంగా అనంతపురం జిల్లా బాలికలు రెండు బంగారు పతకాలు, మూడు సిల్వర్ పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించారు.
హోరా హోరీగా కుస్తీ పోటీలు
Published Sun, Oct 23 2016 11:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement