తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Fri, Oct 30 2015 7:41 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: శ్రీవారి సన్నిధిలో శుక్రవారం ఉదయం సమయానికి భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మొత్తం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయారు. కాలి నడక భక్తులకు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం తీసుకుంటోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement