ఆంధ్ర సరిహద్దుకు చేరిన ఎల్లెల్సీ నీరు | Sakshi
Sakshi News home page

ఆంధ్ర సరిహద్దుకు చేరిన ఎల్లెల్సీ నీరు

Published Tue, Dec 13 2016 9:17 PM

ఆంధ్ర సరిహద్దుకు చేరిన ఎల్లెల్సీ నీరు - Sakshi

హాలహర్వి : తుంగభద్ర డ్యాం నీరు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయికి మంగళవారం సాయంత్రం చేరింది.  ఈ నీటిని  తాగునీటి అవసరాలకు   వినియోగించుకునేందుకు మాత్రమే వదిలారు.    ప్రస్తుతం దిగువ కాలువకు నీరు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా మంగళవారం విలేకరులకు తెలిపారు.  ఎవరైనా ఈ నీటిని అక్రమంగా సాగుకు ఉపయోగించుకుంటే  చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Advertisement
Advertisement