జ్యోతినగర్ : రాష్ట్ర హోంమంత్రి, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డిని ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 13న ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలలో హెచ్ఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాÄæూస్ యూనియన్ బ్యానర్పై ఐక్య కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. ఎన్నికలలో హోంమంత్రి రామగుండంలో ప్రచార సభలో పాల్గొని విజయంలో కీలకపాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐక్య కూటమి నాయకులు సీహెచ్.ఉపేందర్, అశోక్, గోపాల్రెడ్డి, కోట మల్లేశ్, సత్యనారాయణరెడ్డి, ఆరెల్లి సత్యనారాయణ గౌడ్, ఉదయ్కుమార్, సాగి కిషన్రావు పాల్గొన్నారు.
హోంమంత్రిని కలిసిన ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు
Published Sat, Sep 24 2016 5:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement