ఒంగోలు టౌన్: జిల్లాలోని కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటలోని వ్యవసాయశాఖామంత్రిని కలవనున్నట్లు కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 60 శాతం పైగా భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించిందని, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందన్నారు. కౌలుదారుల రక్షణకు 2011లో భూ అధీకృత చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని, ఈ చట్ట ప్రకారం రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి కౌలుదారులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందించి రుణాలతోపాటు ఇతర సబ్సిడీలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులిచ్చేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రుణ అర్హత కార్డు లేకపోవడంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తించకుండా పోతుందన్నారు. వ్యవసాయ శాఖామంత్రితో భేటీ కానున్నందున జిల్లాలోని కౌలు రైతులంతా హాజరుకావాలని ఆయన కోరారు.
4న వ్యవసాయ మంత్రితో కౌలు రైతుల భేటీ
Published Fri, Jul 29 2016 11:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement