* విద్యుత్ సిబ్బంది నిర్వాకం
* ఆవేదనలో వినియోగదారులు
అక్కుపల్లి(వజ్రపుకొత్తూరు): విద్యుత్ మీటరు అమర్చితే వినియోగదారునికి బిల్లు రావడం సహజం. విద్యుత్ కనెక్షన్ లేకుండా, మీటర్లు అమర్చకుండానే బిల్లుల భారం వేసిన ఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అక్కుపల్లి గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులు ప్రధానమంత్రి దీన్ దయాళ్ యోజన పథకం కింద విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో వీరికి మీటర్లు మంజూరయ్యాయి. వీరిలో ఎ.జయలక్ష్మి, సీహెచ్ నరసింహమూర్తిలు మాత్రమే ఇంటికి విద్యుత్ వైరింగ్ చేసుకుని మీటర్లు అమర్చుకున్నారు. మిగిలిన తొమ్మిది మందికి మూడు నెలల కిందట మీటర్లు ఇచ్చారే తప్ప స్తంభాలు వేయలేదు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. మీటర్లు అమర్చ లేదు. వీరంతా విద్యుత్ వినియోగిస్తున్నట్టు రూ.127 చొప్పున చెల్లించాలని విద్యుత్ సిబ్బంది బిల్లులు ఇవ్వడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు.
మీటర్లు అమర్చకుండా, కనెక్షన్లేకుండా బిల్లులు ఎక్కడైనా ఇస్తారా అంటూ మండిపడుతున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ బిల్లు రద్దు చేసి త్వరితగతిన కనెక్షన్ ఇవ్వాలని లబ్ధిదారులు ఎం.బాలామణి, కె.ఈశ్వరి, పల్లేటి జయలక్ష్మి తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
మీటరు అమర్చకుండా బిల్లుల మోత
Published Sat, Jun 25 2016 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
Advertisement