ఖమ్మం వైరారోడ్ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇండో-సాన్ 2016 (స్వచ్ఛభారత్) జాతీయస్థాయి సదస్సులో పాల్గొనేందుకు ఖమ్మం మేయర్ పాపాలాల్ గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో రాష్ట్రస్థాయిలో ఎంపికైన 12 పట్టణాల్లో (అమృత్ పథకం కింద) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి నగదు ప్రోత్సాహకాను అందజేస్తారు. అలాగే జాతీయస్థాయిలో స్వచ్ఛభారత్ కింద చేపట్టే వివిధ కార్యక్రమాలు, రానున్న రోజుల్లో అనుసరించే విధివిధానాలపై ఉన్నతస్థాయి చర్చ జరుగుతుందని మేయర్ పాపాలాల్ తెలిపారు.
జాతీయ సదస్సుకు మేయర్ పాపాలాల్
Published Thu, Sep 29 2016 10:28 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి చర్యలు అనైతికం
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
14 నుంచి తిరుపతి గంగజాతర
ప్రజలకు ఏమి చేశారో చెప్పలేదు పవన్!
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
● చిత్తూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా భూకబ్జాలు ● సుమారు 250 ఎకరాలకు పైగా స్వాహా ● ఇప్పుడు తిరుపతిలో అక్రమాలకు సన్నాహాలు ● రూ.కోట్లు కూడబెట్టుకోవడమే అజెండా ● ఇద్దరు విశ్రాంత అధికారులతో పకడ్బందీ ప్రణాళిక ● తిరునగరిని దోచుకోవడమే లక్ష్యంగా అడుగులు
No Headline
పాలిసెట్ ఫలితాల్లో విశ్వం విజయకేతనం
ఫ్యాను హోరు
No Headline
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement