శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు

Published Sun, Oct 30 2016 4:33 PM

mild earthquake in srikakulam district

శ్రీకాకుళం: దీపావళి పర్వదినాన శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని పొందూరు, ఎచ్చెర్లలో ఆదివారం భూమి రెండుసార్లు స్వల్పంగా కంపించింది. దీంతో పండుగవేళ బంధుమిత్రులతో ఇళ్లలో ఉన్న జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగనట్లు సమాచారం లేదు.
 

Advertisement
Advertisement