కర్నూలు సిటీ: క్వింటాల్ ఉల్లిని రూ. 700 ప్రకారం కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ కూమార్ డిమాండ్ చేశారు. స్థానిక కార్మిక, కర్షక భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు ఉల్లికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. ఉల్లికి కొనుగోళ్లకు సంబంధించి దేశంలో రెండో పెద్దమార్కెట్గా పేరున్న కర్నూలు యార్డులో వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన ఉండాల్సిన మార్కెట్ యార్డు పాలక వర్గం వ్యాపారులకు వంత పాడుతున్నారని ఆరోపించారు. పొలం నుంచి ఒక సంచి ఉల్లిని తీసుకవచ్చేందుకు రూ. 80 నుంచి రూ.120 ఖర్చు అవుతుందని, తీరా ఇక్కడికొచ్చాక రూ. 100కు మించి ధర రాకపోతే రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేసినప్పుడు ఆదుకుంటామని చెబుతూ ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. గతేడాది ఇదే సమయానికి క్వింటా ధర రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు పలికిందని, ఇప్పుడు ధర పడిపోవడానికి కారణాలేవో అర్థం కావడం లేదన్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం నాయకులు సోమన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హామీని అమలు చేయాలి
Published Thu, Sep 22 2016 10:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement