వంతెన నిర్మాణానికి తుమ్మల శంకుస్థాపన | Sakshi
Sakshi News home page

వంతెన నిర్మాణానికి తుమ్మల శంకుస్థాపన

Published Tue, Jul 5 2016 2:20 PM

minister tummala attended haritha haram in karimnagar district

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని మూలవాగుపై నిర్మించబోయే నూతన వంతెన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ వంతెనను సుమారు రూ. 28 కోట్లతో నిర్మిస్తున్నారు. అనంతరం హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో పాటు పలువురు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement