ప్రజల తరఫున ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా?: చెవిరెడ్డి
సాక్షి, చిత్తూరు : ‘‘ప్రజల తరుఫున పోరాటం చేస్తే అరెస్టులా? జనం సమస్యలు ప్రశ్నిస్తే నిర్భంధమా? అధికార దుర్వినియోగం సరికాదంటే అణచి వేస్తారా? దివంగత సీఎం వైఎస్సార్ వారసులుగా, జగనన్న సైనికులుగా ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతూనే ఉంటాం. కేసుల్లో అక్రమంగా ఇరికించి జైలు పాలు చేయడం తప్ప ఇంకేం చేయగలరు? ఏం చంపుతారా? రోడ్డుపైనే కాల్చి చంపేయండి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లా జైలులో అక్రమ నిర్భంధంలో ఉన్న భాస్కర్రెడ్డి శనివారం ఉదయం 7.45 గంటలకు బెయిల్పై విడుదలయ్యారు. తిరుపతి సబ్కలెక్టర్ ఆఫీసు ఎదుట రెండు రోజుల క్రితం ధర్నా నిర్వహించినందుకు తిరుపతి ఎమ్మార్పల్లి పోలీసులు వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. ఆ తర్వాత తిరుపతి కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయనను కడప కేంద్ర కారాగారానికి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
కక్షసాధింపే...: ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డిని 20 మందితో కూడిన సాధారణ బ్యారక్లో ఉంచడం కక్ష సాధింపేనని చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. చెవిరెడ్డి చంద్రగిరిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం చేపడితే సొంతగడ్డలోనే టీడీపీ ఉనికి కోల్పోతుందని భయంతోనే చంద్రబాబు ఇలాంటి తప్పుడు కేసులను బనాయిస్తున్నారని వారు దుయ్యబట్టారు.
రోజూ వేధించేకన్నా.. కాల్చి చంపేయండి
Published Sun, Jul 10 2016 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement