కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస

Published Sat, Mar 25 2017 11:02 PM

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస - Sakshi

అనంతపురం అర్బన్‌ : పట్టభద్ర ఎమ్మెల్సీగా ఎన్నికైన వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం కలెక్టర్‌ కోన శశిధర్‌ను   క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారంటూ ధన్యావాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈయన వెంట జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement