కార్మిక సమస్యలపై రాజీలేని పోరు:తమ్మినేని | Sakshi
Sakshi News home page

కార్మిక సమస్యలపై రాజీలేని పోరు:తమ్మినేని

Published Tue, Dec 20 2016 2:47 AM

కార్మిక సమస్యలపై రాజీలేని పోరు:తమ్మినేని - Sakshi

ఆసిఫాబాద్‌: కార్మి కుల హక్కుల సాధ నకు ఉద్య మిస్తా మని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా జన పాదయాత్రలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం లోని గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన బహి రంగ సభలో ఆయన మాట్లాడారు. పథ కాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని విమర్శించారు. రాష్ట్రంలోని 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగడం లేదన్నారు. అంబేడ్కర్‌ ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు టీఆర్‌ఎస్‌ తుంగలో తొక్కిందని విమర్శించారు.

Advertisement
Advertisement