నాయుడుపేటటౌన్ : ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నేపాల్వాసి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేట రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. నేపాల్ దేశానికి చెందిన మెక్ బహదూర్ (43) స్టేషన్లో రైలు పట్టాలు దాటుతుండగా చెన్నై వైపు నుంచి వెళ్తున్న గోహతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ జానకీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన పర్సులో ఉన్న ఓటర్, పాన్, ఏటీఎం కార్డులతో పాటు నేపాల్ దేశానికి చెందిన కరెన్సీ ఉండడాన్ని గుర్తించారు. ఽఓటరు కార్డులో మెక్ బహదూర్, తండ్రి ఖదక్ బహదూర్ 2/ఎన్ఏ అన్నాసాలై, నాగల్కని, క్రోమ్పేట, చెన్నై అనే వివరాలు ఉండటం అతను చెన్నైలో స్థిర నివాసం ఉంటున్నట్లు భావిస్తున్నారు. అతని పర్సులో నేపాల్కు చెందిన కరెన్సీతో పాటు చెన్నై ఐడీబీఏ బ్యాంక్లో రూ.40 వేలు నగదు జమ చేసినట్లు ఓచర్లు ఉండడాన్ని రైల్వేపోలీసులు గుర్తించారు. రాక్సుల్ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు రైల్వే టికెటు ఉంది. చెన్నైలోని జనరల్ ఇండస్ట్రీయల్ లెదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డు ఉంది. వీటి ఆధారంగా వారికి సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రైలు ఢీకొని నేపాల్ వాసి దుర్మరణం
Published Wed, Nov 9 2016 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement