కర్నూలు(రాజ్విహార్): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం చేస్తే చర్యలు తప్పవని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవ రాముడు హెచ్చరించారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న విద్యుత్ భవన్లో శుక్రవారం ఎన్టీఆర్ జలసిరి పథకంపై సమీక్ష నిర్వహించారు. 971 దరఖాస్తులకుగాను 931 కనెక్షన్లకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు డబ్బు చెల్లినట్లు చెప్పారు. ఇందులో 776 మందికి కనెక్షన్లు ఇచ్చామని, మిగతా వారికి సర్వీసులు మంజూరు చేసినా సరఫరా అందించాల్సి ఉందని ఎస్ఈ తెలిపారు. ఆదోని డివిజన్లో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, డోన్ డివిజన్లో డోన్ సబ్ డివిజన్, నంద్యాల డివిజన్లోని ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల సబ్డివిజన్లలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉందని, వీటిని ఈనెల 30వ తేదీలోగా మంజూరు చేయాలని ఆదేశించారు. సాధారణంగా ఏడీఈ వారంలో ఒక రోజు మాత్రమే సామగ్రి (మెటీరియల్) డ్రా చేసుకునే వీలుందని, ఎన్టీఆర్ జలసిరి కనెక్షన్లకు సంబంధించి ఎప్పుడైనా డ్రా చేసుకునే వీలు కల్పించామన్నారు. డ్వామా పీడీ పుల్లారెడ్డి, టెక్నికల్ డీఈఈ మహమ్మద్ సాధిక్, కర్నూలు డీఈ రమేష్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కనెక్షన్ల మంజూరులో జాప్యం వద్దు
Published Fri, Sep 9 2016 10:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement