Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Fri, Sep 2 2016 7:37 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 56,005 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement