బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
గజ్వేల్ రూరల్: రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం సిద్దిపేటలో ‘రైతు పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన గజ్వేల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో మునిగిందన్నారు.
కరువు గురించి మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుందని భావించి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేసిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 231 కరువు మండలాలుగా గుర్తించి రూ.791 కోట్లను మంజూరు చేసిందన్నారు. అరుుతే, ఇప్పటి వరకు ఆ డబ్బులను రైతులకు అందజేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పంటలు వేస్తే వారందరిని ఫసల్ భీమా యోజనలో భాగస్వామ్యం చేయాల్సి ఉండగా ప్రభుత్వం నాలుగైదు లక్షలకు మించి భాగస్వామ్యం చేయలేదన్నారు.
రైతు సమస్యలపై ‘పోరుబాట’
Published Tue, Oct 25 2016 4:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement