వంగర : సంగాం గ్రామానికి చెందిన బొడ్రోతు శంకరరావు(24)అనే యువకుడు నాలుగు రోజులు కిందట విద్యుదాఘాతానికి గురై విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శంకరరావు ఈ నెల 14న రాజాం పరిధి డోలపేటలో ఉన్న తన అక్క మజ్జి కుమారి ఇంటికి వెళ్లాడు. రెండో అంతస్తులో ఉన్న ఇంటిని ఆనుకొని 11కేవీ విద్యుత్లైన్ ప్రమాదకరంగా తగలడంతో విద్యుత్షాక్కు గురయ్యాడు. దీంతో స్థానికంగా ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. రాజాం పోలీసులు కేసు నమోదు చేశారు. శంకరరావు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి మృతి
Published Sun, Sep 18 2016 11:08 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement