♦ కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
♦ సురేష్ ఆచూకీపై వీడని ఉత్కంఠ
సూర్యాపేట క్రైం :
సురేష్ ఉన్నాడా.. లేడా..? ఉంటే ఎక్కడున్నాడు..? అప్పుల బాధ తాళలేక అతనే ఎక్కడికైనా పరారయ్యాడా..? కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్య విషయం అతనికి తెలిసిందా..? ఇంతకీ వ్యాపారం చేశాడా..? చేస్తేనిజంగానే నష్టం వచ్చిందా..? లేక జల్సాలకు అలవాటుపడి డబ్బులు ఖర్చు చేశాడా..? ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో ఎక్కడా చూసినా ఇదే చర్చ జరుగుతోంది. సురేష్ ఆచూకీపై ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. దీంతో జిల్లా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
ఆరు నెలలుగా ఫోన్ కాల్ కూడా లేదు..
ఫారెక్స్ అమెరికన్ బేస్డ్ మల్టీనేషన్ కంపెనీగా తెలుస్తోంది. దీని ద్వారా సురేష్ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తాడని సమాచారం. అయితే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతుండడం.. తరచూ సురేష్ çపుణె వెళ్తున్నట్లుగా తెలుస్తుండగా గత ఆరు నెలలుగా ççపుణె నుంచి, మహారాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయనకు వచ్చినట్లుగా ఆధారాలు లేవని విశ్వసనీయంగా తెలుస్తోంది.
రూ.కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారు..
సురేష్ వ్యాపారం పేరుతో సేకరించిన రూ.కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారనే కోణంలో విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు బ్యాంకు ఖాతాను పరిశీలించేందుకు నిమగ్నమయ్యారు. సురేష్ ఫోన్ ఆధారంగా విచారణ ముందుకు సాగకపోవడంతో పోలీసులు షేర్మార్కెట్ బ్యాంకు ఖాతాను పరిశీలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సురేష్ ఫోన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లగానే స్విచ్ఆఫ్ అయినట్లు సమాచారం. కానీ ఇంట్లో మాత్రం పూణెకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లడం జరిగింది.అసలు సురేష్ ççపుణెకు వెళ్లాడా.. లేక మధ్యలోనే ఆగిపోయాడ అన్న కోణాలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం.
ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నం
సురేష్ ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా దొరకలేదని తెలిసింది. హైదరాబాద్లోని స్వప్నం ట్రావెల్స్ నుంచి çపుణెకుటిక్కెట్ బుకింగ్ చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన అర్ధరాత్రి 10:44 నిమిషాలకు భార్య ప్రభాతతో చివరి సారిగా ఫోన్ మాట్లాడి హైదరాబాద్లో ఉన్నానని.. ఇక్కడి నుంచి ççపుణెకు వెళ్తున్నట్లుగా చెప్పినట్లు భార్య సూసైడ్నోట్లో పేర్కొంది.
పుణే లేదా ముంబయిలోనా..
సురేష్ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు భార్య ప్రభాతతో పూణేకువెళ్తున్నానని చెప్పాడు. అయితే సురేష్ çపుణేలోనే ఉన్నాడా.. లేక ముంబయిలో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సెల్ఫోన్ స్విచాఫ్ చేసి అందరికీ దూరంగా ఉన్నాడా..? సజీవంగా ఉన్నాడా లేక జరగరాని ఘోరమేమైనా జరిగిందా..? అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ బతికే ఉంటే ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన జాతీయ మీడియాలో కూడా ప్రసారమైంది. తెలిసి ఉండికూడా రావడం లేదా..? లేక ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతటా ఇదే చర్చ..
Published Thu, Sep 21 2017 8:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement