అంబరాన్నంటిన పాండురంగడి రథోత్సవం | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన పాండురంగడి రథోత్సవం

Published Fri, Nov 11 2016 10:58 PM

అంబరాన్నంటిన పాండురంగడి రథోత్సవం



ఈడేపల్లి :  పాండురంగస్వామి రధోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఊరేగింపు శనివారం ఉదయం వరకు పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతొంది. స్వామి వారికి పెద్దఎత్తున మహిళలు ప్రత్యేక పూజలను చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, కౌన్సిలర్‌లు పల్లపాటి సుబ్రమణ్యం, కొట్టె వెంకట్రావు తదితరులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement