కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి అందరు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని అనేక ప్రాంతాలల్లో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి త్వరలో ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం పార్టీ కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా కార్యదర్శిగా శివశంకర్, కార్యవర్గ సభ్యులుగా మగ్బూల్ బాషాను నియమించారు. అదేవిధంగా జిల్లా కమిటిసభ్యులుగా 17 మందిని, నగర కమిటీ సభ్యులుగా 21 మందిని నియమించారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు సిద్దిరామయ్య,తిరుపాల్,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
Published Sat, Dec 3 2016 7:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement