ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మృతి

Published Sun, Nov 20 2016 9:08 AM

passenger died in rtc bus at husnabad busstand

హుస్నాబాద్: ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన కర్నె సత్తమ్మ(65) హుస్నాబాద్ బస్టాండ్‌లో తన సొంతూరు వెళ్లడానికి బస్సు ఎక్కింది. ఈ క్రమంలో కండక్టర్ టికెట్ తీసుకోమని పలుమార్లు అడిగినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, పరిశీలించి చూడగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement