దర్శకుడు పూరీ జగన్నాథ్
అభిమానుల కోలాహలం మధ్య లోఫర్ ఆడియో సక్సెస్ మీట్
చినకాకాని(మంగళగిరి రూరల్): ‘మీకు పవన్ కళ్యాణ్ పవర్స్టార్ అయితే.. నాకు దేవుడు’.. అని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. చినకాకాని హాయ్ల్యాండ్లో సోమవారం రాత్రి లోఫర్ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లోఫర్ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదన్నారు. హీరోయిన్ దిషా పఠానీ తొలి చిత్రంలోనే చక్కగా నటించిందని, చాలా మంచి డ్యాన్సర్ అని కొనియాడారు. హీరో వరుణ్తేజ్ నటన అద్భుతమన్నారు.
మెగా కుటుంబంలో పెద్ద హీరోగా పేరుతెచ్చుకుంటారని చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూస్తే తప్పకుండా వరుణ్ ఫ్యాన్స్ అవుతారని, సినిమా అంత బాగా వచ్చిందని తెలిపారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ లోఫర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అశోక్కుమార్, మ్యూజిక్ డెరైక్టర్ సునీల్ కస్యప్, అసోసియేట్ డెరైక్టర్ కేఎస్ రాజు, హాయ్ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, జీఎం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
పవన్ నాకు దేవుడు
Published Tue, Dec 15 2015 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement