బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: పెద్దిరెడ్డి | Sakshi
Sakshi News home page

బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: పెద్దిరెడ్డి

Published Fri, Jul 8 2016 1:22 PM

peddireddy ramachandra reddy takes on chandrababu

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ మోసాలే అని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో చెప్పిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. బాబు ప్రభుత్వం త్వరలో బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు.

Advertisement
Advertisement